-
Home » Railways Minister
Railways Minister
Hydrogen Train : బిగ్ న్యూస్.. భారత్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ వస్తోంది.. ఈ రైలు స్పెషాలిటీ ఏంటో తెలిస్తే షాకవుతారు.. మీకు తెలియని 5 విషయాలివే..!
Hydrogen Train :దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ -శక్తితో నడిచే రైలు అతిత్వరలోనే పట్టాలెక్కనుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్ సభ వేదికగా
పాకిస్తాన్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. భయంతో పరుగులు పెట్టిన ప్రయాణికులు
పాకిస్థాన్ లో ఘోర ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి లాహోర్ సమీపంలో ఇస్లామాబాద్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
సూరత్ రైల్వే స్టేషనులో తొక్కిసలాట, ఒకరి మృతి, పలువురికి గాయాలు
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....
Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై రాజీనామా ఒత్తిడి.. ‘రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తప్పుకో’ అంటూ డిమాండ్
దేశంలో ఎక్కడ వందేభారత్ రైలు ప్రారంభోత్సవం జరిగినా అక్కడికి వెళ్లి జెండా ఊపే మోదీ, ఒడిశా ప్రమాదంపై ప్రకటన చేసి ఊరుకున్నారని మండిపడుతున్నారు. ప్రజా సంక్షేమం విషయంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోందని విమర్శిస్తున్నారు.
Ashwini Vaishnaw: 200 రైల్వే స్టేషన్లకు ఆధునిక వసతులు.. ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి: రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో 200 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
Rail Minister’s Office : కొత్త రైల్వే మంత్రి కీలక నిర్ణయం..2 ఫిష్ట్ లలో అర్థరాత్రి దాకా పనిచేయనున్న ఉద్యోగులు
కేంద్ర కేబినెట్ విస్తరణలో చోటు దక్కించుకొని గురువారం రైల్వే శాఖ మంత్రిగా బాధ్యతలు బాధ్యతలు చేపట్టిన అశ్వినీ వైష్ణవ్..తొలిరోజే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రి.. ఆందోళన చేస్తే షూట్ చేయమనడానికి కారణమిదే!
పౌరసత్వ చట్టంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై రైల్వే మంత్రి సురేశ్ అంగడీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చట్టంపై ఆందోళన చేస్తూ కనిపిస్తే స్పాట్ లో షూట్ చేసేయమని ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు. ‘ఓ మంత్రిగా చెప్తున్నా. ఆందోళన చేస్తూ కనిపి�
పండగ చేస్కోండి : రైళ్లల్లో ఫ్రీ వైఫై
అన్నీ భారతీయ రైళ్లలో ఉచిత వైఫై సర్వీసును అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. రాబోయే నాలుగేళ్లల్లో ఇది పూర్తి అవుతుందని ఆయన తెలిపారు. స్వీడన్ పర్యటనలో ఉన్న పియూష్ గోయల్ మాట్లాడుతూ..ఇప్పటివరక�