Home » Rains
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అధిక వర్షపాతం నమోదవుతోంది. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. మంగళవారం మధ్యాహ్నం అందిన వివరాల ప్రకారం..
పోలవరం ప్రాజెక్టు వద్ద వరద నీటి ప్రవాహాన్ని జలవనరుల శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. అప్ స్ట్రీమ్ స్పిల్ వే 33.710, డౌన్ స్క్రీన్ స్పిల్ వే 29.570గా ఉంది. ఇన్ ఫ్లో 11,30,000, అవుట్ ఫ్లో 11,30,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 49.422 టిఎంసి.
ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. తెల్లవారుజామున 4 గంటల వరకు 11,62,923 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేశారు. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12.80 అడుగులకు చేరింది. ఉదయం 6 గంటల వరకు 12,10,532 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వి�
నైరుతి రుతుపవనాల ప్రభావం... బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణుల ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. జన జీవనం అస్తవ్యస్తం అవుతున్న సంగతి తెలిసిందే.
Telangana Rains : గత నాలుగు రోజులుగా తెలంగాణలో కురుస్తున్న వానలు, వరదల పరిస్థితిపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈరోజు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. మంత్రులు,ప్రజా ప్రతి నిధులతో ఫోన్లో మాట్లాడుతూ రక్షణ చర్యల పై సీఎం
నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణివల్ల ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
బిగ్ బాస్ ఫేమ్ దివి ప్రస్తుతం సినిమాలు, సిరీస్ లతో బిజీగా ఉంది. ఓ పక్క వరుసగా వర్షాలు కురుస్తుంటే దివి ఇలా వర్షంలో తడిచి హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేస్తుంది.
గనిలో రోడ్లు చిత్తడిగా మారాయి. దీంతో ఓపెన్ కాస్ట్లో షిఫ్ట్ను నిలిపివేశారు అధికారులు. ఒక షిఫ్ట్కు 3 వేల టన్నుల చొప్పున ఐదు షిఫ్ట్లలో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.