Home » raise
సంకెళ్లతో ఉన్నవాళ్లు, పోలీస్ కస్టడీలో ఉన్నవాళ్లు చచ్చిపోతున్నారని, యూపీలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో ఉన్నవారికి చీమకుట్టినట్లైనా లేదని ఒవైసీ అన్నారు. మరోవైపు ప్రయాగ్రాజ్లో అతీఖ్, అష్రఫ్ హత్య జరిగిన రోజు ఆ ప్రాంతంలోని సర్వెలెన్స్లో ఉన్
సెంట్రల్ బ్యాంక్ రేట్ల పెంపును ప్రకటిస్తూ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతానికి తిరిగి తీసుకురావడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. రాబోయే నెలల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించవచ్చని, నిరుద్యోగ రేటు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఐదేండ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 5.45 శాతం వడ్డీరేటు అమల్లో ఉంది. ఇక ఆర్బీఐ రెపో రేటును పెంచడంతో రుణాలపై వడ్డీరేట్లు అధికం కావడంతో కస్టమర్లపై ఈఎంఐల భారం పెరగనుంది.
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్ఛేంజ్ ఫీజులు వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది.
Gas cylinder price increased : సామాన్య ప్రజలకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. సెంచరీ కొట్టి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. వంట నూనెల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగన ధరలతో సామాన్యుల జేబులకు చిల్లు పడుతుం
Woman Fake Crowd Funding : కష్టపడకుండా డబ్బులు రావాలి. వాటితో జల్సాలు చేయాలి? ఎలా? అని ఆలోంచిన ఓ బ్రిటన్ మహిళకు ఓ ఐడియా వచ్చింది. దానికి క్యాన్సర్ అదే రోగాన్ని వాడుకుంది. నేనే పేదదాన్ని..క్యాన్సర్ రోగం వచ్చింది..దయచేసి సహాయం చేయండీ..అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ ప�
మొబైల్ కాల్ చార్జీలకు రెక్కలు రానున్నాయి. ఇవి వచ్చే నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది. ట్రాయ్, టెలికాం విభాగాల మధ్య ఒక ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇక టారిఫ్ పెంపు అనివార్యమని టెలికాం కంపెనీలు స్పష్టం చేశాయ�
సెంట్రల్ ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో పైకప్పు నుంచి సోమవారం(ఏప్రిల్-15,2019)పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చర్చి భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చిలో ఆధునీకరణ పనులు జరుగుతున�
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ లో మంగళవారం (ఫిబ్రవరి-24,2019) ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. బాల్ కోట్ ప్రాంతంతో ఉగ్రశిబిరాలపై భారత వాయిసేన దాడుల గురించి మంత్రులు ప్రస్తావిస్తున్న సమయంలో విపక్ష పార్టీల సభ్యులు ఇమ్రాన్ ఖాన్