Home » Raithu Bandhu
రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.
రైతు బంధుకు ప్రభుత్వం కోతలు పెట్టే ఉద్దేశంతో ఉందని కేటీఆర్ చెప్పారు.
రైతుబంధు నిధుల మళ్లింపుపై ఈసీకి ఫిర్యాదు
గంజాయి సాగు చేస్తే రైతు బంధు కట్..!
రైతుల సాగు పెట్టుబడి కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రైతు బంధు పథకం. ఏటేటా పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యతో పాటు నిధులు కూడా ఆలస్యం కాకుండా అందజేస్తుంది ప్రభుత్వం
రేపటి నుంచే రైతుబంధు!
కలెక్టర్లతో సమావేశంలో CM నిర్ణయం
దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎకరాల లెక్కన రైతులకు ఆర్ధిక చేయూతనిస్తూ రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. మిగతా చాలా రాష్ట్రాలలో ఇలాంటి పథకాలు అమలవుతున్నా.. ఎన్ని ఎకరాలున్న రైతైనా ఎకరాకు ఏడాదికి పదివేల రూపాయల సాయం అందించడం మాత�