-
Home » Raithu Gosa BJP Bharosa Bus Yatra
Raithu Gosa BJP Bharosa Bus Yatra
తెలంగాణాలో 'రైతు గోస - బీజేపీ భరోసా బస్ యాత్ర'.. మహేశ్వర్ రెడ్డి యాత్రతో కదిలిన కాంగ్రెస్ మంత్రులు
June 6, 2026 / 06:22 PM ISTశాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy)ఆధ్వర్యంలో బీజేపీ చేపట్టిన "రైతు గోస - బీజేపీ భరోసా బస్ యాత్ర" రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది.