Home » raja singh
కేవలం గణేష్ నిమజ్జనాలు చేయడం ద్వారానే హుస్సేన్ సాగర్ కలుషితం అవుతుందా..? అని ప్రశ్నించారు. చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలు, బస్తీల నుండి నాలాల ద్వారా కలుషితమైన నీరు వచ్చి హుస్సేన్ సాగర్ లో కలుస్తుందన్నారు.
మీరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తారా? అనేది ప్రజలకు అనవసరం. Raja Singh - KTR
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎవరో ఆయన చెప్పేశారు.
తనకు బీజేపీలో ఎవరితోనూ విభేదాలు లేవని కిషన్ రెడ్డి చెప్పారు. తాను మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని కలిస్తే తప్పేంటని అన్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ జాతీయ నాయకత్వం భగ్గుమంది. ఈటలను మందలించింది. (Eatala Rajender)
కొరకాని కొయ్యగా మారిన గోషామహల్లో.. ఈసారి ఎలాగైనా గెలుపు జెండా ఎగరేయాలని.. అటు బీఆర్ఎస్, ఇటు ఎంఐఎం తహతహలాడుతున్నాయి. ఈ మేరకు.. రెండు పార్టీలు ఎవరికి వారు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాయి.
ఆ సమాచారంలో తనను, తన కుటుంబాన్ని సూసైడ్ బాంబు ద్వారా చంపేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిసిందని ఆరోపించారు. తెలంగాణ నిఘవర్గాలు ఎలాంటి క్రిటికల్ సమాచారం తనకు చెప్పడం లేదని రాజాసింగ్ విమర్శించారు. హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, వీలై�
బెదిరింపు కాల్స్ వస్తున్నాయని హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ట్విట్టర్ లో తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ డీజీపీ అంజన్ కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను ట్యాగ్ చేశారు. ఓ పాకిస్థానీ నుంచి ఇవాళ మధ్యాహ్న
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. తనకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూప్ వాహనాన్ని మార్చాలని సీఎం కేసీఆర్ను కలిసేందుకు ప్రగతిభవన్ వద్దకు వెళ్లిన రాజాసింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తన వెంట తెచ్చిన వాహనాన్ని రాజాస
అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ఇంటికి వెళ్తుండగా రోడ్డు మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం టైర్ ఊడిపోయింది. అయితే, కారు స్పీడ్ తక్కువగా ఉండటంతో ప్రమాదం జరగలేదు. ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ�