Home » Rajahmundry city
Margani Bharat Ram: ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలోకి నేరుగా రూ.2లక్షల కోట్లు జమ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎంపీ భరత్ అన్నారు.
రాజమండ్రి : రాజమండ్రి రూరల్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గం ఏర్పాటయినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఇక్కడ సత్తా చాటుతోంది. 2009లో టీడీపీ తరపున పోటీ చేసిన చందన రమేశ్ బీసీ కార్డు ప్రయోగించి విజయం సాధించారు. 2014లో చివరి నిమిషంలో ట�