Home » Rajanna Sircilla
వరుణికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్లలో వరుడికి కరోనా పాజిటివ్ రావడంతో పెళ్లి ఆగిపోయింది. రాజీవ్నగర్కు చెందిన వరుడికి కోనరావుపేట �
వ్యాక్సిన్ వచ్చే వరకూ కరోనాతో బతకాల్సిందేనని లాక్ డౌన్ పరిష్కారం కాదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన జాగ్రత్తలో మనం ముందుకు సాగాలన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. రాజన్నసిర�
రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని సిరిసిల్ల నియోజక వర్గములో గ్రామపంచాయతి ఎన్నికల రెండవ విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా అధికార యంత్రాంగం అన్నీ చర్యలు చేపట్టగా, అందుకు తగ్గట్టుగా పోలీస్ శాఖ కూడా పలు భద్రతా చర్యలు చేపట్టింది. నియోజ�