Home » rajanna siricilla district
మనుషుల్లో మానవత్వం కనుమరుగు అవుతోంది. బంధువులే రాబందుల్లా వ్యవహరిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అత్తమామలు దారుణంగా వ్యవహరించారు. కోడలికి కరోనా అంటించడమే కాదు.. ఇంటి నుంచి బయటకు గెంటే
gang rape on girl in yellareddy: నిర్భయ లాంటి కఠిన చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ కౌంటర్లు చేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. బాలికలకు రక్షణ దొరకడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో అమాయక పిల్లల జీవితాలు నాశనం చ
అనుకోకుండా వచ్చే ఆర్థిక అవసరాలకు ఎవరైన సొంత స్థలమో, తమకు సంబంధించిన వస్తువులో బ్యాంకులో తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటారు, అవసరాలు తీర్చుకుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన అవసరాలకు ఏకంగా ఊరిలోని ఓ కాలనీనే బ్యాంకులో తాకట్టుపెట్టాడు. ఈ విషయం ఆలస�