Home » Rajashthan
ఇద్దరు నేతల గొడవను రాష్ట్ర గొడవగా మార్చి ప్రజలను గందరగోళంలోకి నెట్టారని, పెద్ద ఎత్తున అవినీతిలోకి రాష్ట్రాన్ని నెట్టారని అమిత్ షా విమర్శించారు. రాజస్థాన్లో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని, కాంగ్రెస్ పార్టీ డ్రామాలను, వంచనను ప్రజలు గమని�
అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ 500 రోజులుగా ఉద్యమం చేసిన వ్యక్తి ఆత్మహత్యకు యత్నించి, ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రాజస్థాన్లో జరిగింది. బాధితుడి మృతిపై సీబీఐ ఎంక్వైరీ జరిపించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.