Home » rajashyamala yagam
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య రాజశ్యామల యాగం కొనసాగుతోంది. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు.
cm jagan assurance to protect visakha steel plant: విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ సీఎం జగన్ ను కలిసింది. సుమారు గంటపాటు వారు సీఎంతో సమావేశం అయ్యారు. సీఎం జగన్ను కలిసిన అనంతరం కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ �
cm jagan participates in rajashyamala yagam: విశాఖ పెందుర్తి మండలం చినముషిడివాడలో శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలకు సీఎం జగన్ హాజరయ్యారు. ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే అదీప్ రాజ్ సీఎం జగన్ కి స్వ�