రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ తదుపరి ముఖ్యమంత్రి కావడాన్ని వ్యతిరేకిస్తున్నారని, ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో కొంతమంది ఎమ్మెల్యేల�
రాజస్తాన్ ముఖ్యమంత్రిని కూడా మారుస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో రాజస్తాన్ సీఎంగా గెహ్లాట్నే కొనసాగిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ‘‘అది నేను నిర్ణయించలేను. కాంగ్రె�
గెహ్లోత్ వర్గంలోని ఒక ఎమ్మెల్యే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 102 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వొచ్చని చెబుతూనే.. ముఖ్యమంత్రిని సోనియా, రాహుల్, గెహ్లోత్ కలిసి నిర్ణయిస్తారని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ మరో �
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఎన్నికకు డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17న ఈ పదవికోసం పోలింగ్ నిర్వహించనున్నారు. 19న ఫలితాలు ప్రకటిస్తారు. రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమీరా అంటున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష స్థానంకోసం ప్రియాంక, �
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ మెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవాలని బీజేపీ ఎంపీ అశోక్ బాజ్పేయీ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పనికిరానివాడు అంటూ ఇటీవల అశోక్ గహ్లోత్ వ్యాఖ్యానించారు.
మహమ్మద్ ప్రవక్తపై నుపూర్ శర్మ (బీజేపీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న నాయకురాలు) అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత దేశంలో మత హింస పెరిగిపోయిందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. దీనిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వె�
ఉపాధ్యాయులతో నిర్వహించిన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎంకి చుక్కెదురైంది. బదిలీల్లో మరియు కొత్త పోస్ట్ ల కోసం లంచాలు ఏమైనా అడుగుతున్నారా అని ప్రశ్నించిన సీఎం అశోక్ గెహ్లాట్
రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు.