Home » Rajasthan Election 2023
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది.
రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవికోసం కనీసం ఐదు మంది నేతలు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో వారిలో ఒకరిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలకు పెద్దపరీక్షేనని రాజకీయ విశ్లేషకులు పే
రాజస్థాన్ రాష్ట్రంలో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని చెప్పాయి. వాటి అంచనాలను నిజంచేస్తూ ..
గుర్మీత్ సింగ్ కూనర్ కిడ్నీ జబ్బులు మరియు హైపర్టెన్షన్తో బాధపడుతున్నాడు. నవంబర్ 12 సాయంత్రం 5 గంటలకు ఆయన ఎయిమ్స్లోని జెరియాట్రిక్ మెడిసిన్ వార్డులో చేరారు.