Home » rajesh pilot
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.