Home » Rajgarh
ఓ కోతిని పట్టుకోవడానికి జిల్లా కలెక్టర్ ఓ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. డ్రోన్లను కూడా ఉపయోగించారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ మోటార్సైకిల్ను ఢీకొనడంతో 20 ఏళ్ల వ్యక్తి గాయపడ్డారు. గురువారం జిరాపూర్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది.
అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ , డిప్యూటీ కలెక్టర్ల పై దురుసుగా ప్రవర్తించిన బీజేపీ నాయకుల చెంప చెళ్లు మనిపించారు మహిళా కలెక్టర్లు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ లో అనుమతి లేకుండా బీజేపీ నాయకులు సీఏఏ క