Home » Rajini Vidadala
ఇప్పుడు రజినిని బ్యాడ్టైమ్ వెంటాడుతుందా అనిపిస్తోంది.. వరుస పరిణామాలు చూస్తుంటే..
ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్చార్జి మల్లుల రాజేశ్ నాయుడు నుంచి దాదాపు 6 కోట్లు తీసుకున్నారని ఆయన కొన్నాళ్లు రోడ్డెక్కారు.
ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్తో ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా వరుస కేసులు ఆమెను చుట్టు ముట్టే అవకాశం కనిపిస్తోంది.
ఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే.
అతివలు పోటీ చేస్తున్న ఈ ఐదు స్థానాలూ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రచారంతోపాటు ఎన్నికల వ్యూహ రచనలోనూ తమదైన స్టైల్లో దూసుకుపోతున్నారు ఈ మహిళామణులు. మరి ఈ పది మందిలో ఏ ఐదుగురు అసెంబ్లీలో అడుగు పెడ్తారనేది ఆసక్తిరేపుతోంద
Rajini Vidadala : ఆరోగ్య శ్రీ పథకం కింద 3,650 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెడుతున్నాం. 10వేల 100 కోట్లు ఆరోగ్య శ్రీ ట్రస్టుకు ఖర్చు పెడుతున్నాం.