Home » rajiv gandhi
బొంబాయి వెళ్లి సినిమాల్లో నటించాలనే కోరికను తన తండ్రితో చెప్పినప్పుడు, తన భార్యను అడగమని తన తండ్రి చెప్పాడని డాక్టర్ జోషి తన పుస్తకంలో రాశారు. తన తండ్రి శివ బహదూర్ సింగ్ మాటలు విన్న అర్జున్ సింగ్ కి సినిమా మీద కోరిక తీరిపోయింది.
గతంలో మహిళా బిల్లును ఆమోదింపజేయటానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగానో యత్నించిందని కానీ అప్పట్లో పలువురు ఈ బిల్లును అడ్డుకున్నారని కానీ ఇప్పుడు ఆ బిల్లు మరోసారి లోక్ సభకు వచ్చింది. కానీ తాము అడ్డుకోసం పూర్తిగా మద్దతు ఇస్తాం అని స్పష్టంచేశార�
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగ్జిమ్ (ఎగుమతి-దిగుమతి) విధానం సరళీకరించినప్పుడే నా వ్యాపార ప్రస్థానం ముందుకు సాగడం ప్రారంభమైందని తెలిస్తే ఎంత మంది నమ్మగలరు? అలా అని ఆయన నాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చారనడం సరికాదు. ఇక నా వ్యాపార ఎదుగదల
ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు మేము రోజంతా ఏమీ తినలేదు. నాలుగు రోజులుగా ఏడుస్తూనే ఉన్నాం. రాజీవ్గాంధీ చనిపోయినప్పుడు కూడా నేను మూడు రోజులు ఏడ్చా. కానీ నేను రాజీవ్ గాంధీని చంపినట్లు ఆరోపణను మోస్తున్నాను. ఆ ఆరోపణ క్లియర్ అయితేనే నేను విశ్రాంతి �
నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగుతెరపై ఎన్నో సేవలు అందించిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ. సినిమాలోనే కాదు కృష్ణ గారు ఒక్కపాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రాజకీయవేత్త. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార�
ఆర్టికల్ 161ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రమించే అధికారాల మేరకు రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు తమకు క్షమాభిక్ష ప్�
మే 21, 1991 రాత్రి తమిళనాడులోని శ్రీపెరంబుదూర్లో రాజీవ్ గాంధీ హత్య జరిగింది. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని, సంతన్, మురుగన్, ఏజీ పెరారివాలన్, రాబర్ట్ పయస్, జయకుమార్, రవిచంద్రన్ నిందితులు. 1998లోనే ఏడుగురికి మరణశిక్షణ విధించిన ఉగ్రవాద వ్యతిరేక కోర్�
‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’ వెబ్ సిరీస్ ఫేం నగేష్ కుకునూర్ దర్శకత్వంలో రాజీవ్ గాంధీ హత్య, దాని తర్వాత, ముందు జరిగిన పరిణామాలని వెబ్ సిరీస్ గా............
కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఎమోషనల్ అయ్యారు. నా తండ్రి మరణం నన్ను ఎంతో వేదనకు గురిచేసిందని, అయినప్పటికీ ఆ ఘటన నా జీవితంలో ఎంతో జీవిత అనుభవాలను నేర్పించిందని అన్నారు. బ్రిటన్ లోని యూనివర్శిటీ ఆఫ్ క్రేం బ్రిడ్జ్ లో ఏర్పాటు చేసిన ఓ ముఖాముఖి
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రింకోర్టు నేడు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. హత్యకేసులో ఖైదీల్లో ఒకరైన ఏజీ పెరారివాలన్ యావజ్జీవ ఖైదీగా ఉన్నారు. అయితే పెరారివాలన్ను జైలు నుంచి ...