Home » Rajiv Gandhi Khel Ratna
క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం రాజీవ్ ఖేల్రత్న రాజీవ్ ఖేల్రత్న పేరును..హాకీ లెజెండ్ "మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న"గా మారుస్తున్నట్లు శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సోషల్ మీడియాలో నెటిజన్లు,ప్రముఖులు స్�
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన వారికి ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరిట అవార్డులు అందించే విషయం తెలిసిందే. ఈ అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. �
ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020 కు టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మను నామినేట్ చేసినట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) శనివారం ప్రకటించింది. ఇక, ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలను అర్జ