Home » Rajol Society
రాజోల్ సొసైటీ సభ్యులు రాజేంద్రనగర్ ఆర్డీవో చంద్రకళను కలిశారు. సొసైటీ భూమిని రేవంత్రెడ్డి సోదరులు కబ్జా చేశారని ఆర్డీవోకి వివరించారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను సొసైటీ సభ్యులు ఆర్డీవోకి అందజేశారు. 2016లో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు రేవంత్రెడ్