Home » RAJSTHAN
కర్ణిసేన అధినేత సుఖ్దేవ్ సింగ్ హత్య పథకాన్ని షూటర్లు వెల్లడించారు. శ్రీ రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణి సేన అధినేత సుఖ్దేవ్ సింగ్ గోగమేడి హత్యకు పాల్పడిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్,రాజస్థాన్ పోలీసులు శనివారం రాత్రి సంయుక�
దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది....
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఆ ప్రేమ జంట తీసుకున్న నిర్ణయం రాజస్ధాన్ రాష్ట్రంలోని జైపూర్ నగరంలో సంచలనం రేపింది. జైపూర్ నగరానికి చెందిన కిషన్, జ్యోతిలు ప్రేమించుకున్నారు....
ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణితీ చోప్రాల వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయపూర్ నగరంలో వైభవంగా జరిగిన వివాహం అనంతరం రాఘవ్ చద్దా, పరిణీతి చోప్రా భార్యాభర్తలుగా మొట్టమొదటి చిత్రాన్ని సోమవారం �
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా రణథంబోర్ అభయారణ్యంలోని పులి పిల్లలకు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పేర్లు పెట్టారు. రాజస్థాన్లోని ఓ పులి పిల్లకు పారా ఒలింపిక్ పతక విజేత అవనీ లేఖరా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి ట్వీట్
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదివారం నుంచి భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. జులై 17వతేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అతి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు చెప్పారు....
బాత్రూంలోకి వెళ్లిన ఓ వ్యక్తికి పడగవిప్పి ఉన్న నాగుపాము కనిపించడంతో షాక్ కు గురైన ఉదంతం రాజస్థాన్ రాష్ట్రంలోని కోటా నగరంలో బుధవారం వెలుగుచూసింది.....
జనజీవనం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. దాదాపు 80 అడుగుల ఎత్తున ఎగిసిపడిన ఇసుక తుపాను కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది. గ్రామీణ ప్రాంతాల్లో కచ్చా ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. డిస్కమ్లకు కూడా కోట్�
పార్లమెంట్ లో పౌరసత్వ బిల్లు అమోదం..గవర్నర్ ఆమోద ముద్ర చకచకా జరిగిపోయాయి. దీంతో భారత్ శరణార్థులకు పౌరసత్వం ఇవ్వటానికి కావాల్సని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ నుంచి శరణార్థులుగా భారతదేశం వచ్చిన కొంతమందికి శుక్రవార
జైపూర్ : సెల్ఫీ..సెల్ఫీ..సెల్ఫీ. ఈ పిచ్చితో పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సెల్ఫీల మోజుతో కన్నవారికి కడుపుశోకం మిగులుస్తున్నారు. ఈక్రమంలో సెల్ఫీ తీసుకునేందుకు ఏకంగా రైలెక్కిన యువకుడు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట�