Home » Rajya Sabha election
టీడీపీ హయాంలో ఆర్టీసీ ఛైర్మన్గా పనిచేసిన వర్ల రామయ్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ తరఫున వర్ల రామయ్యను పోటీకి నిలపుతున్నట్లుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన చేశారు. వైసీపీ తరఫున రాజ�