Home » rajyasaba
దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి పై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా మంగళవారం పార్లమెంట్లో మాట్లాడారు. మంకీపాక్స్ కేసు దేశంలో కొత్త వ్యాధి కాదని అన్నారు. అయితే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంట
పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. 12 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవ్వరూ చనిపోలేదని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు రిపోర్ట్ చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
రాజ్యసభలో ఈబీసీ రిజర్వేషన్ బిల్లు పాస్ అవుతుందన్న నమ్మకం తనకుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బుధవారం(జనవరి 9,2019) ఉదయం మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంతో సోలాపూర్ కనెక్టివిటీని ఇంఫ్యూవ్ చేసే నేషనల్ హైవే 211ను మోడీ ఆవిష్కరించారు. 2014లో మోడ