-
Home » rajyasabha deputy chairman harivansh narayan serves tea to mps
rajyasabha deputy chairman harivansh narayan serves tea to mps
అవమానించిన ఎంపీలకు టీ ఇవ్వడం వ్యక్తిత్వానికి నిదర్శనం, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై ప్రధాని మోడీ ప్రశంసల వర్షం
September 22, 2020 / 11:41 AM IST
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ను ప్రధాని మోడీ ప్రశంసించారు. తనను అవమానించిన ఎంపీలకు టీ ఇవ్వడం హరివంశ్ గొప్పతనమన్నారు. హరివంశ్ ప్రవర్తన ప్రతి ప్రజాసామ్య ప్రేమికుడు గర్వించేలా ఉందన్నారు. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొంతమంది ఎంపీలు రాజ్యసభ డ