Home » Rajyasabha member
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆ పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంపై ఆయన తాజాగా స్పందించారు.
కర్ణాటక బీజేపీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ అశోక్ గస్తీ(55)కరోనాతో పోరాడుతూ ఇవాళ కన్నుమూశారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న అశోక్ గస్తీ…సెప్టెంబర్ 2న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. బెంగళూరులోని ఒక
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే ఆమె.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కొందరు సొంత పార్టీ �