Home » konda surekha
ఫైనల్గా ఏమైందో తెలియదు. ఎవరిది తప్పో..ఎవరిది ఒప్పని తేల్చారో అంతకన్నా క్లారిటీ లేదు. జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో రచ్చ నడుస్తూనే ఉంది.
Konda Surekha: నాంపల్లి కోర్టులో మంత్రి కొండా సురేఖకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాధమిక సాక్ష్యాలను పరిశీలించిన కోర్టు.. ఈ నెల 21లోపు మంత�
వరంగల్ పాలిటిక్స్లో ఎమ్మెల్యేలుగా మేం కావాలో లేక కొండా ఫ్యామిలీనో తేల్చుకోవాలని ఎమ్మెల్యేలు పార్టీకి అల్టిమేటం జారీ చేసిన తర్వాత కొండా ఫ్యామిలీపై ఎలాంటి చర్యలు ఉంటాయోనన్న ఊహాగానాలు వినిపించాయి.
అందులో వరంగల్ జిల్లాకు చెందిన కడియం, రేవూరి, నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణతో పాటు నేతలు ఎర్రబెల్లి స్వర్ణ, బస్వరాజ్ సారయ్య, ఇనుగాల వెంకట్రామిరెడ్డిలను కోట్ చేస్తూ వారిపై చేస్తూ విమర్శలు మరింత రచ్చ రాజేస్తున్నాయి.
లేటెస్ట్గా ఫోన్ ట్యాపింగ్ అంశంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరిగే ప్రచారంపై కేటీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ఇలా జిల్లా కాంగ్రెస్ పరిస్థితి మూడు ముక్కలాటలా మారింది. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియంగా రెండు గ్రూపులుంటే..మూడో గ్రూపులో ఏక్ నిరంజన్ అన్నట్లుగా బిహేవ్ చేస్తున్నారట ఎమ్మెల్యేలు.
రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన నాలో ఉంది. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో నా అంతరాత్మకు తెలుసు. నేను బలహీనుడినో, బలవంతుడినో అందరికీ తెలుసు.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లతో సంప్రదింపులు జరుపుతూనే..పార్టీ అధిష్టానం పెద్దల దగ్గర తమ వాదనను బలంగా వినిపించేందుకు రెడీ అవుతున్నారట.
కొండా సురేఖ గతంలో చేసిన కామెంట్సే ఇప్పటికీ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా ఉన్నాయి.
ఆలయాల్లో సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్న అర్చక, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.