Home » rajyasabha mp
వైసీపీ నుంచి 2022లో ఆర్.కృష్ణయ్య రాజ్యసభకు ఎన్నికయ్యారు.
లతా మంగేష్కర్ రాజకీయాల్లో కూడా ఉన్నారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆమెకు రాజకీయాల మీద అంత ఆసక్తి లేదు. కానీ 1999లో ఆమె రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ అయ్యారు. అప్పుడు.........
Azad రాజ్యసభ ఎంపీగా పదవీ విరమణ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. హిందుస్థానీ ముస్లింగా ఉండటం పట్ల గర్వంగా ఉందన్నారు. ఇండియా ఎప్పుడూ స్వర్గం అని తాను భావిస్తుంటానన్నారు. స్వాతంత్ర్యం తర్వాత తాను పుట్టాన�
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి నిరోధానికి ఎవరికి వారు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూనే ఉన్నారు. సామూహికంగా కార్యక్రమాలకు హాజరు కాకపోవటం, షేక్ హ్యాండ్ లివ్వటం మానేశారు. చుట్టుపక్కల వారు ఎవరైనా తుమ్మినా, దగ్గినా అప్రమత్తమవుతున్నారు.