Home » Rakhi Pournami
చనిపోయిన అక్క జ్జ్ఞాపకాలకు గుర్తుగా ఆమె నిలువెత్తు విగ్రహాన్ని కట్టించాడు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన బాబు రాజా- రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరి విగ్రహాన్ని ఆవిష్కరించాడు. అంతకముందు గ్రామంలో బ్యాండ్ బాజాతో బంధ�