Home » Rally
డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో ప్రచార రథం గ్రిల్ ఊడిపోయింది. గ్రిల్ ఊడిపోవడంతో కేటీఆర్ కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై కేటీఆర్ ను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది.
మోదీ కాన్వాయ్ వైపు ఒక యువకుడు దూసుకొచ్చాడు. దూరంగా బారికెడ్లు ఏర్పాటు చేసి, చుట్టూ పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ, వాటిని దాటుకుని అతడు మోదీ వైపు దూసుకెళ్లాడు. చాలా దగ్గరకు రాగానే గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జేపీసీ వేయాలని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ షర్మిల మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ వరకు ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. షర్మిలతోపాటు వైఎస్ఆర్టీపీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. అయితే,
ఇక మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం ఇదే రోజున ర్యాలీ చేపట్టింది. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ జన్మ స్థలాన్ని శివసేన (ఉద్ధవ్) సీనియర్ నేత సంజయ్ రౌత్ తప్పుగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తూ ‘మాఫీ మాంగో ఆందోళన్’ చేపట్టింది బీజేపీ. దీనిపై ముంబైలోని నా�
హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు స్థిరమైన ప్రభుత్వం కావాలని, అందుకే వారు బీజేపీని ఎన్నుకుంటారని మోదీ అన్నారు. ముప్పై ఏళ్ల పాటు ఢిల్లీలో అస్థిర ప్రభుత్వం కొనసాగిందని, ఆ ప్రభుత్వాల హయాంలో ఎన్నికల పేరు మీద కోట్లాది ప్రజా సొమ్ము వృధా అయిందని మోదీ అన్నా�
‘‘ఈరోజు హెల్మెట్ ధరించనందుకు క్షమాపణలు చెబుతున్నాను. ఢిల్లీ ట్రాఫిల్ పోలీసులు వేసిన చలానాను చెల్లిస్తాను. స్పష్టంగా నంబర్ ప్లేట్తో కనిపిస్తున్న ఈ ఫొటో ఎర్రకోట సమీపంలో తీసింది’’ అని ట్వీట్ చేశారు. ఇదే ట్వీట్లో ‘‘హెల్మెట్ లేకుండా వాహనం న�
అమెరికాలో గన్ కల్చర్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. తుపాకి సంస్కృతిని నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
రాజస్తాన్లోని చంబల్ నదీ తీరాన ఉన్న కోట పట్టణంలో ముస్లింలు హనుమాన్ యాత్రకు మద్దతుగా నిలిచారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా కోట నగరవ్యాప్తంగా ర్యాలీ జరిగింది.
ప్రజల్ని దోచుకోవటానికి కరోనా నిబంధనలు అడ్డురావుగానీ..నిరసనలు తెలియజేస్తే వాటిని కరోనా నిబంధనలు అడ్డు వస్తాయా? అని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలపై పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన తెలపటానికి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయి�
బీజేపీ బెంగాల్ ట్విట్టర్ వేదికగా ఓ వీడియో ట్వీట్ చేసింది. అందులో నుస్రత్ జహాన్ ఉన్నారు. 25 సెకన్ల వీడియో క్లిప్ ఉన్న ఈ వీడియోలో నుస్రత్ కు కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం వినిపిస్తోంది.