Home » Ram Temple Donations
Ayodhya Ram Temple : గత జనవరి నుంచి అయోధ్య రామమందిర దర్శనానికి భారీగా భక్తజనం తరలివస్తోంది. దాదాపు 60 లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. అదే నెలలో రూ.25 కోట్ల విరాళాలు అందినట్టు ఆలయ ట్రస్ట్ వెల్లడించింది.