Home » Ramalaya Reconstruction
రామాలయ పునర్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. రామతీర్థం బోడికొండ ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, మంత్రి వెల్లంపల్లి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.