Home » ramana deekshitulu
తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాల తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు, గౌరవ సలహాదారుడు రమణ దీక్షితులు స్పందించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో వంశపారంపర్య హక్కులకు ఎటువంటి భంగం లేదని, 142 జీవో ప్రకారం అర్చకులకు అన్ని మర్యాదలు అందుతున్నాయని శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అన్నారు.
ttd defamation case: రమణ దీక్షితులు, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసు విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుపతి కోర్టులో వేసిన పరువు నష్టం కేసుని కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. పరువు నష్టం కేసుని వెనక్క
ప్రభుత్వం మారిన తర్వాత రమణ దీక్షితులుకి గౌరవ ప్రధాన అర్చక పదవి వరించింది. కానీ ఆయనెందుకు సంతృప్తి చెందడం లేదు. టీటీడీపై ప్రత్యక్షంగా జగన్ సర్కార్పై పరోక్షంగా ఎందుకు విరుచుకుపడుతున్నారు..? ట్విటర్ వేదికగా రమణ సంధిస్తున్న ట్వీట్లు ప్రభుత్వ
ఏపీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు లైన్ క్లియర్ చేశారు. రమణ దీక్షితులు మళ్లీ ఆలయ ప్రవేశం చేయనున్నారు.