Home » Ramanujacharya Statue
శంషాబాద్ లోని ముచ్చింతల్ కు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఆ ప్రాంతమంతా ఆధ్మాత్మిక వాతావరణం నెలకొని ఉంది. 216 అడుగులు ఎత్తైనా సమతామూర్తి విగ్రహాన్ని చూసేందుకు
ఆదివారం తీవ్ర వ్యాధుల నివారణకు పరమేష్టి, విఘ్నాల నివారణకు వైభవేష్టి హోమాలు జరుగనున్నాయి. ప్రవచన మండపంలో శ్రీరామ అష్టోత్తర నామపూజ జరిగింది.
ఆధ్యాత్మిక నగరి ముచ్చింతల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాదం మోపనున్నారు. విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులైన శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని...
సమతామూర్తి బంగారు శఠగోపం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవంతో ఈ శఠగోపాన్ని వినియోగంలోకి తెస్తారని తెలుస్తోంది. అందులో
రామానుజాచార్య విగ్రహం, యాగశాలలను ప్రధాని హెలికాప్టర్ ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు...
శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకలు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణతో ప్రారంభమవుతాయి. శ్రీరామనగరంలోని దేవాలయం నుంచి శోభాయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఫిబ్రవరి 5న భగవత్ శ్రీరామానుజాచార్యుల వారి 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
సమానత్వం గురించి చాలామంది చెబుతారు.. కానీ, దాన్ని ఆచరణలో పెట్టి వసుదైక కుటుంబం గురించి చెప్పిన గొప్ప సమతావాది రామానుజాచార్యులు అని భట్టి విక్రమార్క అన్నారు.