-
Home » ramzan
ramzan
ఉగాది, రంజాన్ పండుగల వేళ.. ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్
ఇక, మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం యథావిధిగా అమలు కానుంది.
Ramzan: ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్
రంజాన్ పండుగ సందర్భంగా ఈ నెల 19 నుంచి మార్చి 20 వరకు ముస్లిం ఉద్యోగులు విధుల నుంచి సాయంత్రం 4 గంటలకే ప్రార్థనల కోసం వెళ్లడానికి వెసులుబాటు కల్పించింది.
హలీం తింటారా? ఎంత డబ్బు జేబులో పెట్టుకుని వెళ్లాలో తెలుసా?
మటన్ రేట్లు అధికంగా ఉండడంతో హలీం రేట్లు కూడా ఎలా ఉన్నాయంటే?
CM Jagan-Ramakrishna : రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, సీపీఐ నేత రామకృష్ణ
పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ముస్లిం సోదరులు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు.
Ramzan Celebrations : దేశవ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని
ముస్లీం సోదరులకు ప్రధాని మోదీ ఈద్ ముబారక్ తెలిపారు. మన సమాజంలో సామరస్యం, కరుణ, స్ఫూర్తిని పెంపొందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
Yemen Stampede : యెమన్ లో తీవ్ర విషాదం.. రంజాన్ ఆర్థికసాయం కార్యక్రమంలో తొక్కిసలాట, 80 మందికిపైగా మృతి
సంఘటన జరిగిన సమయంలో వందలాది మంది పేదలు కార్యక్రమంలో గుమిగూడారు. ఆర్థిక సాయం తీసుకోవడానికి భారీగా జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.
Haleem: హైదరాబాద్లో పెరిగిన హలీం ఆర్డర్లు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఆర్డర్ అనాలసిస్ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే, ఈ ఏడాది హైదరాబాద్లో హలీం ఆర్డర్లు 33 రెట్లు పెరిగాయట. దీంతోపాటు హైదరాబాదీలు చికెన్ బిర్యానీ కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారట.
కరోనా నుంచి కోలుకున్న తబ్లిగీల కీలక నిర్ణయం, వారి కోసం ప్లాస్మా దానం
దేశంలో కరోనా వైరస్ విస్తరణకు కారణమయ్యారనే అపవాదును ఎదుర్కొంటున్న తబ్లిగీ జమాత్ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తమపై పడ్డ మచ్చను తొలగించుకునే పనిలో భాగంగా కరోనా రోగుల చికిత్సకు సాయం చేస్తున్నారు. కోవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వార�
ముస్లిం కరోనా రోగులకు గుడ్ న్యూస్ : ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలో నాణ్యమైన రంజాన్ ఫుడ్
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ముస్లిం కరోనా రోగులకు శుభవార్త అందించింది. నెల రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయనున్న ముస్లింలకు వారి ఇళ్లలో తయారు చేసే వంటకాల మాదిరిగానే ఐసోలేషన్ వార్డులు, క్వారంటైన్లలోనూ నాణ్యమైన రంజాన్ ఆ�
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న జగన్
కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గురువారం జిల్లాలోని ప్రసిద్ధ అమీన్పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. అనంతరం రంజాన్ మాసం సందర్భంగా దర్గా ప్రాంగణంలో కడప వైసీపీ ఎమ్మెల్య�