Home » ranasthalam
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, అమరావతి నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్న అంశానికి నిదర్శనంగా ఇవాళ కేంద్ర క్యాబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక యువతకు ఉపాధి కరువైంది. ఈ సభ ద్వారా యువతలో భరోసా నింపుతాం. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగం పెరిగింది.