Home » RANDEEP GULERIA
HMPV in India : కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాన పాత్ర పోషించిన (AIIMS) మాజీ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రజలు ఎవరూ భయపడవద్దని సూచించారు.
కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గడంతో మూడో వేవ్ అంచనాలు కూడా ప్రారంభమైంది.
కొవిడ్ మహమ్మారి కారణంగా ఏడాదిన్నరగా పిల్లలకు తమ చదువుల్లో తీరని నష్టం ఏర్పడిందని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
కరోనా రెండో దశ విజృంభణతో భారతదేశం ఉక్కిరిబిక్కిరవుతోంది.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. కేసులు,మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది.
కరోనాకు ముందు కరోనాకు తరువాత అనేలా ఉన్నాయి నేటి పరిస్థితులు. అందరూ కలిసి..మెలిసి భోజనం చేయటంలో చాలా సంతోషముంటుంది.అది గతకాలపు సంప్రదాయం కూడా. కానీ..ఈ కరోనా కాలంలో కలిసి మెలిసి వద్దు..ఒంటరిగా ఉండటమే ముద్దు అన్నట్లుగా ఉంది పరిస్థితి. మనుషులు �
భారతదేశంలో జూన్-జులైలో కరోనా విజృంభణ ఉండే అవకాశముంది ఢిల్లీ ఎయిమ్స్ డైరక్టర్ రణదీప్ గులేరియా అంచనావేశారు. దేశంలో కరోనా వ్యాప్తికి సంబంధించి ఆయన కీలక హెచ్చరిక చేశారు. జూన్, జూలై నెల్లలో భారత్లో కరోనా పాజిటివ్ కేసులు మరింత ఎక్కువగా నమోదయ్య�