Home » Rangam
సికింద్రాబాద్ లో ఉజ్జయిని మహాకాళి బోనాల్లో భాగంగా భక్తురాలు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
భక్తులు సంతోషంగా ఉండేవిధంగా చూసుకొనే బాధ్యత తనదేనని భవిష్యవాణి వినిపించే స్వర్ణలత తెలిపారు. సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా..2021, జూలై 26వ తేదీ సోమవారం ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణలత భవ�
రాబోయే రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..తనకు ఏమాత్రం సంతోషంగా లేదు..రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి..ఎంత జాగ్రత్తగా ఉంటే..అంత మంచిది..అంటూ స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా 2020, జులై 13వ తేదీ సోమవారం రంగం కార్�