Home » Rape
నాగేశ్వరరావుకి చాలా పలుకుబడి ఉంది. ఎవరితోనైనా ఏమైనా చేపిస్తాడు. మేము బతికే పరిస్థితి లేదు. మేము ప్రాణాలతో ఉండాలంటే.. కచ్చితంగా నాగేశ్వరరావుని ఎన్ కౌంటర్ చేయాల్సిందే.
నాగేశ్వరరావు వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అనేక ఆరోపణలు రావడంతో గోప్యంగా విచారణ జరుపుతున్నారు. నాగేశ్వరరావు బాధితులంతా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.
యువతులు, మహిళలపై అత్యాచారాలు రోజుకొకటి వెలుగు చూస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ అనే సందేహం కలుగుతుంది. కామాంధులు చిన్నారులను సైతం వదలటంలేదు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది.
బీచ్లో మహిళ ఒంటరిగా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా, జోయెల్ విన్సెంట్ డిసౌజా అనే వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ముల్తానీ మట్టితో మసాజ్ చేస్తానంటూ వెళ్లిన జోయెల్, ఆమెపై అత్యాచారం చేశాడు.
హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ పరిధిలో యువతిపై అత్యాచారం చేయించిన శ్రీకాంత్, గాయత్రీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి దాకా అందిన సమాచారం ప్రకారం చూస్తే సినిమా స్టైల్లో ఎన్నో మలుపులు తిరుగుతోంది వీరి కధ. పోలీసులు ప�
ప్రైవేట్ నర్సింగ్ హోంలో పని చేస్తున్న నర్స్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నర్సింగ్ హోం గోడకు వేలాడుతున్న నర్స్ మృతదేహాన్ని చూసి స్ధానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో ఆ బాలిక గర్భం దాల్సింది. బంధువులు బాలికను ఆస్పత్రిలో చేర్పించారు. నిన్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది.
మాదాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిపైనే ప్రియుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమెను హత్య చేశాడు.
కామాంధులు బరితెగిస్తున్నారు. చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. పశువుల్లా మీద పడి కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు..
16 ఏళ్ల బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బుండీకి చెందిన బాలిక గత నెల 23న మేకలు మేపడానికి అడవికి వెళ్లి కామాంధుల చేతిలో బలైంది.