Home » rapid antigen tests
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని 533జిల్లాల్లో 10శాతం పాజిటివిటి రేటు నమోదవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దేశంలోని 700కుపైగా జిల్లాల్లో 533 మందిలో 10 శాతానికి పైగా టెస్ట్ పాజిటివిటీ రే�
దేశరాజధాని ఢిల్లీలో సింగిల్ డేలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,375 కరోనా కేసులు నమోదయ్యాయి.
AP Covid-19 Live Updates: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరోవైపు పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుంటే 34 మంది కరోనాతో మరణించారు. కానీ, రికవరీ క
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొత్తగా 92,071 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 1,136 మంది మృతిచెందారు. భారత్ లో 48,464,25 కరోనా కేసులు చేరాయి. మరో 79,722 మంది మృతిచెందారు. భారత్ లో రికవరీ రేటు 78 శాతం, మరణాల రేటు 1.64 శాతం నమ�
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�