Home » Rapid Tests
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతున్న నేపథ్యంలో వైరస్ నిర్ధారణ పరీక్షలపై జాతీయ వైద్య పరిశోధనా మండలి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
కరోనా టెస్టుల విషయంలో గందరగోళం నెలకొంది. కరోనా పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్, ఆర్టీపీసీఆర్ టెస్టుల ఫలితాల్లో స్పష్టత రావడం లేదు. కేవలం సీటీ స్కాన్లో మాత్రమే కరోనా ఆనవాళ్లు బయటపడుతున్నాయి.
AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7,485 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అ�
ఏపీలో కరోనా కేసులు తగ్డడం లేదు.. ఒక రోజు కాస్త తగ్గినట్టు కనిపించినప్పటికీ మరుసటి రోజు నుంచి మళ్లీ 10వేలపైనే కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ కేసులు ఆగడం లేదు.. అందులోనూ పెద్ద సంఖ్యలో ర్యాపిడ్ టెస్టుల�
కరోనా కేసులు తగ్గాయనుకున్న లోపే మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పెరిగిపోయాయి.. ర్యాపిడ్ టెస్టులతో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో పీక్ స్టేజ్ దాటేసింది.. ఇక కరోనా కేసులు తగ్గుతున్నాయలే అనుకున్న ఒక్కరోజులోనే మళ్లీ కరోనా కేసుల తీవ్రత �
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పీక్ దాటేసిందా? చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ఏపీలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ భారీగా కనిపించిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు కనిపి
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా కట్టడిపై ప్రభుత్వం సీరి
తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటె