Home » Rashmika Mandanna
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో తన 32వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా మరో కొత్త మూవీని కూడా లాంచ్ చేసేశాడు. భీష్మ (Bheeshma) వంటి సూపర్ హిట్టుని ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు.
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత చిత్రాలు ఫ్లాప్లుగా నిలవడంతో, ఈసారి ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకోవాని చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని రీసెంట్గా అనౌన్స్ చేశాడు ఈ హీరో. తన కెరీర్లో బ్లాక్బస్టర్ హిట్గా నిలిచిన ‘భీష్మ’ చిత�
తాజాగా రష్మిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మళ్ళీ తన కెరీర్ ప్రారంభం గురించి అడగగా రష్మిక మాట్లాడుతూ.. నేను నటిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే ఇష్టం. కొన్ని ఆడిషన్స్ కి వెళ్లినా................
భీష్మ (Bheeshma) సినిమాతో సక్సెస్ఫుల్ కాంబో అనిపించుకున్న (Nithiin), రష్మిక (Rashmika Mandanna), వెంకీ కుడుముల.. మరోసారి చేతులు కలపబోతున్నారు. ఉగాది సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలోని నితిన్, రష్మిక మధ్య సంభాషణలు అందర్నీ అలరించేలా ఉన్న
టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్స్ ఒక్కసారి వచ్చినా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుండటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి కాంబినేషన్లోనే వచ్చిన సినిమా ‘భీష్మి’. ఈ సినిమాలో యంగ్ హీరో నితిన్, అందాల భామ రష్మిక మందన్న జంటగా నటించగా, ఈ సినిమాను దర్శక�
జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ Onitsuka Tiger కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా సంతకం చేసింది. ఇటీవల రష్మిక ఇటలీలో జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్ కి హాజరయిన సంగతి తెలిసిందే. దేశ విదేశాల నుంచి పలువురు స్టార్స్ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కి వచ్చారు. ఈ కార్యక్రమంలోన
నేషనల్ క్రష్ రష్మిక మందన్న క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ పోతుంది. ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రేటిస్ కూడా రష్మిక ఫ్యాన్స్ అయ్యిపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, క్రికెట్ ప్లేయర్ శుబ్మాన్ గిల్ కూడా ఈ అమ్మడు తమ క్రష్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్�
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన రీసెంట్ మూవీ ‘వారిసు’ రిలీజ్ కు ముందు ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సి�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేయగా, పుష్పరాజ్ అనే పాత్రలో బన్నీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు ఫిదా అయ్యా�
ఎన్ని వివాదాల్లో చిక్కుకున్నా రష్మిక మందన్న ఫాలోయింగ్ మాత్రం అసలు తగ్గడం లేదు. ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటూ నేషనల్ క్రష్ అనిపించుకుంటుంది. సెలెబ్రెటీస్ కూడా ఈ అమ్మడికి ఫిదా అయిపోతున్నారు. ఇటీవల బాలకృష్ణ..