Home » Ratha Saptami
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈరోజు రధసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.ఉదయం 6 గంటల నుండి మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు. కోవిడ్ కారణంగా స్వామివారి సేవలను ఏ
తెలుగు రాష్ట్రాల్లో రథసప్తమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అర్ధరాత్రి తరువాత రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. నిత్యపూజలు అందుకుంటున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో..
రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్ను మూడు రూట్లుగా విభజించారు.
ratha saptami : తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.30 గంటలకు మొదలైన ఉత్సవాలు…రాత్రి 9 గంటల వరకు కొనసాగనున్నాయి. తిరు మాడవీధుల్లో విహరిస్తున్న స్వామివారిని వీక్షించేందుకు వందల మంది భక్తులు బారులు తీరారు. కరోనా నిబంధనలతో భారీగా జనం
ratha saptami rituals : రథ సప్తమి …ఇది పవిత్రమైన దినం. ఈరోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్తజన్మల పాపాలు నశించి, రోగ�
inter relation between ratha saptami and Calotropis gigantea : రథసప్తమినాడు స్నానసమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి. ఆ ఆకునే ఎందుకు పెట్టుకోవాలి? ఏ తమలపాకో చిక్కుడాకో ఎందుకు పెట్టుకోకూడదు అన్నసందేహమూ వస్తుంది. దీని వెనుక ఒకకథ ఉంది. పూర్వం అగ్నిష్వాత్తులు అనే పండితులు మహాన�
ratha saptami auspisious date and time for 2021 : ఈ ఏడాది రధసప్తమి నిర్ణయంలో కొంత సందిగ్దత ఏర్పడింది భక్తులకు .. నిర్ణయ సింధు ప్రకారం నిర్ణయ సింధౌః- మాఘశుక్ల సప్తమీ రథసప్తమీ| సా అరుణోదయ వ్యాపినీ గ్రాహ్యా! సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ| అరుణోదయ వేలాయాం తస్యాం స్న�
significance of ratha saptami : చీకట్లను తొలగించి.. సమస్త లోకాలకు వెలుగులు పంచేవాడు సూర్య భగవానుడు. ఉదయం బ్రహ్మ దేవుడిగా.. మధ్యాహ్నం మహేశ్వరుడిగా.. సాయంకాలం విష్ణువుగా.. త్రిమూత్య్రాత్ముకుడై తెల్లటి ఏడు గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు
ratha saptami : రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. సూర్యభగవానుడు మొదటిసారిగా భూమికి దర్శనమిచ్చిన పర్వదినాన రథసప్తమి వేడుకను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సప్తాశ్వ రథంపై సూర్యుడు భూమికి దర్శనమిచ్చిన రోజు కావడంతో ఈ పర్వదినాన్ని ‘రథసప్త�
రథ సప్తమిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. సూర్య దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరాధనలు కొనసాగుతున్నాయి. ఉదయం బ్రాహ్మి ముహుర్తంలోనే ఆదిత్య హృదయం పారాయణ సూర్య నమస్కారాలతో పూజలు మొదలుపెట్టా�