Home » ravi shankar prasad
నరేంద్ర మోదీ 3.0 క్యాబినెట్లో పలు ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయి. ఓడినప్పటికీ పలువురు నేతలు మంత్రి పదవులు దక్కించుకున్నారు.
దేశ సంపూర్ణాభివృద్ధికి ఉద్దేశించిన రోడ్ మ్యాప్ను నిర్ణయించేందుకు ఉద్దేశించిన కీలకమైన సమావేశం నీతి ఆయోగ్ సమావేశమని, 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సుమారు 100కు పైగా అంశాలను చర్చించాలనే ప్రతిపాదన ఉంది. అయితే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావే�
"ఖర్గే జీ... కాంగ్రెస్ అధ్యక్షుడిగా మిమ్మల్ని నిజంగా మీ పార్టీ నేతలే ఎన్నుకున్నారని మీరు భావిస్తే మీరు ఓ విషయంపై స్పందించండి. రాహుల్ గాంధీ చేసిన బాధ్యతారహిత, సిగ్గుమాలిన వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా? భారత్ లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించ�
రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యపై నితీశ్ తీవ్ర స్థాయింలో స్పందించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమైతే భారతీయ జనతా పార్టీ నిట్టనిలువునా పడిపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్�
ఆర్మీపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ వ్యూహంలో భాగమని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ అన్నారు. చైనా-భారత్ సరిహద్దుల్లో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిప�
‘‘బ్రిటన్కు మొదటి భారత సంతతి వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఖాయంగా కనిపిస్తోంది. భారతదేశం అంతా దీన్ని గొప్పగా భావిస్తున్నారు. మైనారిటీ ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిని ప్రధానమంత్రిగా బ్రిటన్ అంగీకరించింది. అయితే మనం ఇప్పటికీ మైనారిటీలను గౌరవిం
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఫామ్ హౌస్ లో పేకాట కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా నిందితుడు గుత్తా సుమన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సుమన్ ఫోన్ ను, కాల్
తమిళనాడు గవర్నర్గా కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. రవిశంకర్ ప్రసాద్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
గత వారం పదిరోజుల నుండి దేశవ్యాప్తంగా రాజకీయాలలో కీలకంగా మారిన మంత్రివర్గ విస్తరణ పూర్తయింది. ఎట్టకేలకు మోడీ 2.0 క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. అందులో కొందరి పనితీరు కొలమానంగా అందలం ఎక్కించామని అధిష్టానం చెప్పుకుంటుంటే.. ప్రధాని మ�
భారత దేశంలో ఫేస్ బుక్, వాట్సప్ లను బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు నియంత్రణలో ఉంచుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కధనం రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతోంది. సోషల్ మీడియా వేదికలైన ఫేస్ బుక్,వాట్సప్ లను మన దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు తమ గుప్పిట్ల�