Home » Ravindra Bharati
ఒకప్పుడు తెలంగాణ అంశంపై పూర్తి పేటెంట్గా ఉండే బీఆర్ఎస్ పార్టీ ఎస్పీబీ విగ్రహా ఏర్పాటుపై పెద్దగా స్పందించడం లేదు. ఇక తెలంగాణలో మరో కీలక పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ ఇష్యూ తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటుంది.
అంబులెన్స్ లు 316 ఉన్నవాటిని 455కి పెంచామని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 30శాతం ఉన్న దాన్ని 70శాతం పెంచుకున్నామని తెలిపారు. తల్లి మరణాలు, శిశు మరణాలు గణనీయంగా తగ్గించామని పేర్కొన్నారు.
తిరుపతి, షిర్డీకి రెండు ఏసీ స్లీపర్ బస్సులు, హైదరాబాద్ సిటీ సైట్ సీన్ కోసం ఏసీ మినీ బసు సర్వీసును టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి శుక్రవారం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రారంభించారు.