Home » Ravindra Jadeja
బర్మింగ్ హామ్ లో ఇంగ్లండ్ తో జరుగుతున్న రీషెడ్యూల్డ్ టెస్ట్ (5వ టెస్ట్) మ్యాచ్ లో టీమిండియా పట్టు సాధించే దిశగా సాగుతోంది. భారత్ ఆధిక్యం 200 పరుగులు దాటింది.(IndiavsEngland)
భారత్, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత బౌలర్లు రాణించారు. ఇంగ్లండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులకు ఆలౌట్ అయ్యింది. (IndvsEng 5thTest)
ఇంగ్లండ్ ఓ దశలో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, బెయిర్ స్టో దూకుడుతో కోలుకుంది. బెయిర్ స్టో సెంచరీ చేశాడు. ప్రతికూల పరిస్థితుల్లో బరిలోకి దిగిన బెయిర్ స్టో 119 బంతుల్లో సెంచరీ మార్కు అందుకున్నాడు.(Bairstow Century)
ఇంగ్లండ్ తో 5వ టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేసిన భారత్.. బౌలింగ్ లోనూ విజృంభిస్తోంది. టీమిండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ లో చెలరేగడమే కాదు, బంతితోనూ నిప్పులు చెరుగుతున్నాడు.(Jasprit Bumrah On Fire)
ఇంగ్లండ్తో 5వ టెస్ట్ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిండియా భారీ స్కోర్ చేసింది. పంత్, జడేజా సెంచరీలతో చెలరేగారు. ఆఖరిలో బుమ్రా సంచలన బ్యాటింగ్ చేశాడు.(IndVsEng 5th Test)
డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు చేరుకునేందుకు అవకాశాల కోసం వెదుకుతుండగా రవీంద్ర జడేజా జట్టు నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది.
కెప్టెన్ గా వైఫల్యం ఎదుర్కొని సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఇంటికి పయనం కావడం లేదు. పక్కటెముకలకు గాయం కారణంగా సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు సీఈఓ కాశీ విశ్వనాథన్ బుధవారం ప్రకటించారు.
చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా రవీంద్ర జడేజాను ఎంచుకోవడాన్ని తప్పుడు నిర్ణయమని వీరేంద్ర సెహ్వాగ్ అంటున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం జరిగిన మ్యాచ్లో పరాజయం పాలైన చెన్నైకు పూర్తిగా ప్లేఆఫ్ ఆశలు కోల్పోయినట్లు అయింది.
చెన్నై సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా తొలి విజయాన్ని నమోదు చేశాడు రవీంద్ర జడేజా. డీవై పాటిల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై చెన్నై..
కేవలం 11 బంతుల్లో 26 పరుగులు చేసి దూసుకుపోతున్న మ్యాక్స్ వెల్ ను అవుట్ చేసి సంబరాల్లో మునిగిపోయాడు రవీంద్ర జడేజా. పవర్ ప్లే హిట్టింగ్ తో చెన్నై సూపర్ కింగ్స్ 217 పరుగులు చేసి..