Home » RaVindranath Reddy
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. 2029 ఎన్నికల్లో వైసీపీ గెలిచి అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని అన్నారు.
చంద్రబాబు 73వ పుట్టిన రోజునాడు ఓ ఆసక్తిక సన్నివేశం జరిగింది. చంద్రబాబును కలిసి..జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే..