Home » RAVISANKAR PRASAD
బుధవారం సాయంత్రం కేంద్ర కేబినెట్ విస్తరణ నేపథ్యంలో కొత్త వారికి చోటు కల్పించే క్రమంలో పలువురు మంత్రులకు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.
వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా రాజ్యసభలో సస్పెన్షన్ కు గురైన ఎనిమిది మంది సభ్యులు క్షమాపణ కోరితే వారిపై .వారిపై గల సస్పెన్షన్ ను ఎత్తివేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఎనిమిది మంది సభ్యులప
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA) అమలుచేసే ప్రశక్తే లేదంటూ వెస్ట్ బెంగాల్,రాజస్థాన్,మధ్యప్రదేశ్ చత్తీస్ ఘడ్,పంజాబ్,కేరళ రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేరళ ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి సీఏఏను ఎత్తివేయాల్సింద
భారత్ లోకి 5G ఎంట్రీ అయింది. చానాళ్లుగా 5G ఎప్పుడు భారత్ లోకి వస్తుందా అని ఎదురుచూసేవారికి ఓ గుడ్ న్యూస్. దేశంలో 5G ట్రయల్స్ నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది. దేశంలో 5జీ స్పెక్ట్రంను పరిక్షించేందుకు తొ�
భారతరత్నలన్నీ తమ కుటుంబ సభ్యులకే రావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ…భారతరత్నకు వీరసావర్కర్ పేరును ప్రతిపాదించడంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్క