rayalasima lift irrigation project

    Water Dispute : జల వివాదం..పోతిరెడ్డిపాడు వద్ద భారీ బందోబస్తు

    July 3, 2021 / 12:42 PM IST

    తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పోతిరెడ్డిపాడు వద్ద ఆంధ్ర ప్రదేశ్ పోలీసులు రెండు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.

10TV Telugu News