Home » RBI Governor Shaktikanta Das
2016 నవంబర్ లో రూ.2 వేల నోట్లను ఆర్బీఐ ప్రవేశపెట్టింది. అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ.1000 నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లను తీసుకొచ్చింది.
రూ.2 వేల నోట్ చెలామణిలో ఉంటుందని, షాపులు ఆ నోట్లను తిరస్కరించరాదని పేర్కొన్నారు. కావాల్సినంత సమయం ఉన్న కారణంగా కస్టమర్లు బ్యాంకులకు పోటెత్తాల్సిన అవసరం లేదని చెప్పారు.
గతేడాది మార్చి నుంచి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో ఆర్బీఐ వేగంగా వడ్డీరేట్లను పెంచుతూ వస్తుంది. ఇప్పటి వరకు రెపోరేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది.
ఆర్బీఐ రెపో రేటు (పాలసీ రేట్లు)ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. దీంతో రెపో రేటు 6.25శాతం నుంచి 6.50 శాతానికి చేరుకుంది. ఆర్బీఐ తాజా నిర్ణయంతో అన్ని రకాల వడ్డీ రేట్లు పెరగనున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.
పెరుగుతున్న ద్రవ్వోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును మరో 0.50 శాతం పెంచడంతో 5.90శాతానికి చేరింది. శుక్రవారం ఉదయం ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీరేట్లను 0.50శాతంకు �
క్రిప్టో కరెన్సీ గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్...
రెండు పథకాలు దేశంలో పెట్టుబడి పరిధిని విస్తరింపజేస్తాయని, పథకాలు మరింత సురక్షితమైనవిగా వెల్లడించారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఆగస్టు 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఇకపై NACH సర్వీసులు 24x7 పొందొచ్చు. జీతం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ల వంటి ముఖ్యమైన లావాదేవీల కోసం బ్యాంకుల వర్కింగ్ డే కోసం ఎదురుచూడాల్సిన పనిలేదు.