Home » RBI governor
ఆర్బీఐ(రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్...
మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను భారతీయ రిజర్వ్ బ్యాంక్(RBI) మరోసారి యథాతథంగా ఉంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి క్రిప్టోకరెన్సీ విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై ఆర్థికవేత్తలు, పలువురు సలహాలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కీలక వ్యాఖ్యలు చేసింది. పన్నుల త
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఇండియాకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. కొవిడ్ 19 కారణంగా ఆర్థిక సంక్షోభంలో పడిపోయిన భారత్ కోలుకునేందుకు తన వంతుగా సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. బ్యాంకింగ్, ఏవి
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక వడ్డీ రేటుపై కోత విధించనుంది. ద్రవ్యోల్బణం అనుకూలంగా ఉండటంతో ఈ వారంలో ఆర్బీఐ.. వడ్డీ రేటుపై 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) మేర కోత విధించే అవకాశాలు ఉన్నాయని ఎస్బీఐ నివేదిక అంచనా వేసింది.