Home » RBI
దేశంలో డిజిటల్ పేమెంట్స్ భారీగా పెరిగినప్పటికీ.. నగదు చెలామణి మాత్రం తగ్గట్లేదు. పైగా.. 2016 కంటే మరింత పెరిగింది. ఓ మాటలో చెప్పాలంటే కరెన్సీ వినియోగం పతాక స్థాయికి చేరింది. 2016 నవంబర్ 4వ తేదీ నాటికి ప్రజల వద్ద డబ్బు 17.7 లక్షల కోట్లు ఉన్నట్టు అప్పు�
రూ.500, రూ.1,000 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటివరకు 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్ బీఆర్ గవాయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. సోమవారం ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరి�
జనవరి నెలలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్. జనవరి నెలలో ఏయే రోజులు బ్యాంకులు పని చేస్తాయి? ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.8,16,421 కోట్లు, కమర్షియల్ బ్యాంకులు రూ.11,17,883 కోట్లు గత ఆరేళ్లలో రద్దు చేశాయి. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరంలోపు కేంద్రం వద్ద ఉన్న సమాచారం.
నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అవసరం లేదని గత విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం వాదించింది. కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలని కేంద్రం తరపున వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ క�
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)వడ్డీ రేట్లను 35 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో రేపోరేటు 6.25 శాతానికి చేరుకుంది. సెంట్రల్ బ్యాంక్ తాజా నిర్ణయంతో కార్లు, గృహాలు, ఇతర అనేక రుణాలపై చెల్లించాల్సిన ఈఎంఐలు పెరగనున్నాయి.
మరోసారి సామాన్యులకు ఆర్బీఐ షాక్..?
ఇండియా డిజిటల్ జర్నీలో.. డిజిటల్ రూపీ చాలా మార్పులు తీసుకురాబోతోంది. ఈజీ బిజినెస్, జనాల్లో విశ్వాసం, పేమెంట్ సిస్టమ్పై నమ్మకం లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని.. ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్యూచర్ కరెన్సీగా అభివర్ణిస్తున్న ఈ డిజిటల్ రూపీత
పాత నోట్లను చూశాం.. కొత్త నోట్లను గట్టిగా వాడేస్తున్నాం.. డిజిటల్ చెల్లింపుల్లోనూ మనమే ముందున్నాం. ఇవన్నీ దాటుకొని.. ఇండియా ఇప్పుడు డిజిటల్ రూపీ దాకా వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలో ప్రయోగాత్మకంగా ఈ-రూపీని ప్రారంభించింది. దీంత�
RBI Digital Rupee : భారత్లో డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది. డిసెంబర్ 1 నుంచి సామాన్యుల చేతుల్లోకి డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుగా పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన రిటైల్ డిజిటల్ రూపీలను ప్రారంభించనున్నట్ట�